Home breaking news మై హూనా.. భారత్–చైనా మధ్య ట్రంప్

మై హూనా.. భారత్–చైనా మధ్య ట్రంప్

359
0

దానికి.. అనుష్క విడాకులకు సంబంధమేమిటీ..! నంద కిశోరా

కొందరు వ్యక్తులు ప్రతి విషయంలో కలగ చేసుకోవడానికి ఉవ్వీళ్లూరుతుంటారు.  చేతులు, మూతులకు దురదగొంటాకు పెట్టుకుంటారేమో.. చేతులు నులుపుకుం, ఏదో ఒకటి మాట్లాడుతూ  మై హూనా అంటూ రంగ ప్రవేశం చేస్తారు.. నిన్నెవడు రమ్మన్నారోయ్​ అంటూ  చివరకు తిట్లు కూడా పడతారు. పదును తగ్గని కత్తెర… యథావిధిగా కటింగ్ రూ.1500 కూడా

 కచ్చితంగా అలాంటి కోవకు చెందిన వ్యక్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొడుతున్నాయని అనిపిస్తే చాలు.. మై హూనా అంటూ స్టేట్​మెంట్​ ఇచ్చేస్తారు. ఆర్టికల్​ 370 రద్దు విషయంలో పాకిస్థాన్​ వ్యవహరించిన తీరును.. భారత్​ తిప్పికొట్టింది. ఆ టైంలో తగుదునమ్మా అంటూ ట్రంప్​ వచ్చేసీ.. మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పింది. అయితే మా అంతర్గత వ్యవహారంలో మూడో పక్షం అవసరం లేదని ట్రంప్​ ముఖం మీదనే భారత్​ చెప్పేసింది. పది మందిని హత్య చేసినోడు మానవుల్లో సాధు జంతువా..! 

తాజాగా భారత్​– చైనా మధ్య కూడా సరిహద్దు వివాదం స్టార్ట్​ అయింది. ఈ సరిహద్దు వివాదంపై రెండు దేశాల భద్రత  బలగాలు ఈ మధ్య తాడే పేడో తేల్చుకుంటామన్నట్టుగా కత్తులు దూసుకుంటన్నాయి. ఈ వివాదంలోకి పిలవని పేరంటానికి వచ్చినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​వచ్చి చేరారు. లడఖ్​, సిక్కిం ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిపై తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ఆగమేఘాల మీద ప్రకటన జారీ చేశారు. ట్రంప్​ చేసిన మధ్యవర్తిత్వం ప్రకటనపై చైనా, భారత్​ స్పందించలేదు.
ముందు ఒకరిని.. ఆ తర్వాత.. తొమ్మది మందిని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here