Home Blog
ఎల్లో మీడియా అనడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి నూటికి నూరు శాతం అర్హత సాధించాయి. ఈ రోజు ఆ రెండు పేపర్ల ఏపీ ఎడిషన్లను చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శిస్తున్నట్టుగా ఎల్లో మీడియా అని నిర్దారణ చేసుకోవచ్చు. కందుకూరులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట జరిగింది. ఎనిమిది...
ఒకప్పుడు నమస్తే తెలంగాణలో మంత్రి హోదాలో ఈటల రాజేందర్ న్యూస్ తరచూ వచ్చేది. బ్యానర్ స్థాయిలో కాకున్నా న్యూస్ అయితే వచ్చేదనుకో. నమస్తేలో బ్యానర్ రావాలంటే... కేసీఆర్ కుటుంబానికే అర్హత అంటూ ఉంటారు. ఇందులో హరీశ్కు కూడా చోటు లేదంటారు. నిజానిజాలు ఆ పేపర్ చదివే వారికే ఎరుక. ఆ పేపర్...
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు అర్జంట్గా యాదాద్రి నరసన్న గుర్తుకొచ్చిండు. వచ్చి దేవుడిని దర్శనం చేసుకొని నర్సన్న దయవల్లే కరోనాను ఎదుర్కున్నామని చెప్పుకొచ్చి దండం పెట్టిండు. ఇది విన్న అందరూ ఒక్క నిమిషం ఆశ్చర్యపోయారనుకో. ఎందుకంటే నిన్నగాక మొన్నే భద్రాద్రి కొత్తగూడెంలో ఏసు కారణంగానే కరోనా తగ్గిందని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇంకేముంది...
ఏం జరిగినా.. ఏంటీ ఏం జరిగినా సరే అది తెలంగాణ ప్రజల సమస్యే.. అది వారిపై జరిగిన దాడే. కచ్చితంగా అది తెలంగాణ ప్రజలపై దాడియే. కాదంటరా..? కాదంటారా..? ఆ సాహసం చేస్తరా..? లేదు లేదు మాపై ఏ ఆరోపణలు వచ్చినా..ఐటీ..ఈడీ దాడులు చేసినా అవన్నీ కచ్చితంగా తెలంగాణ ప్రజలపై దాడియే...
రాజకీయ నాయకుల మాటల కంటే గల్లీ జనాల మాటలు బెటర్ అని ఊరకే అనలేదు. ఇది వరకు వీధి నల్లాలు ఉన్నప్పుడు ఆడోళ్లు నెత్తులు పట్టుకొని కొట్టుకొంటూ నోటికొచ్చిన బూతులు విసిరేవాళ్లు. ఆ తర్వాత మగవాళ్ల రంగ ప్రవేశం. ఇక న బూతో న భవిష్యత్ అన్నట్టుగా ఉండేదీ. రాను రాను...
నిక్ నేమ్లు పెట్టడంలో తెలంగాణ ప్రజలు దిట్ట. సరదాగా.. వ్యంగ్యంగా పిలుస్తూనే ఉంటారు. ఓ ఊరిలో కిష్టయ్యలు ఇద్దరు ఉంటే.. అందులో ఒకడు పొట్టిగా, మరొకడు దొడ్డుగా ఉండేవాడు. అందుకే పొట్టిగా ఉండే వ్యక్తిని పొట్టి కిష్టయ్య అని, ఇంకొకడిని దొడ్డు కిష్టయ్యగా పిలవడం మొదలెట్టారు. ఒక ఇంటి పేరుతో ఒకే...
అక్రమ మద్యం కేసులో చిక్కుకున్న కల్వకుంట్ల కవితను సీబీఐ విచారించింది. మళ్లోసారి రావాలని నోటీసులు ఇచ్చిందని అంటున్నారు. సీబీఐ విచారణకు ముందు.. విచారణ తర్వాత కవిత తన తండ్రి తెలంగాణ సీఎం కేసీఆర్కు కలిసి చాలా గంటలు చర్చలు జరిపింది. హే చర్చలు కాదు మన్ను, మశానం కాదు.. ఇంట్లోకి పోయి...
రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయని ఎప్పుడూ చెప్పేమాటే. రాజకీయాల్లో ఆత్మహత్యల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ దేశంలో ఆత్మహత్య చేసుకున్న పార్టీ ఐదేనా ఉందంటే.. అది జనతా పార్టీ. ఈ పార్టీలోంచి పుట్టుకొచ్చిన కొన్ని రెమ్మలు కర్ణాటక, బిహార్, ఒడిషా, యూపీలో ఉన్నాయి. చనిపోకుండా కోమాలోకి పోయిన పార్టీల్లో ముందుగా...
కేసీఆరే అలా మాట్లాడారా..? కేటీఆర్ సాధించకున్నారా.? తెలీదు కానీ చానా రోజులుగా జరుగుతున్న చర్చకు కొంత ముగింపు కన్పిస్తోంది. అదేంటీ అని జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు. నిన్నటికి నిన్న ఎప్పటి నుంచి జరుగుతుంది.. జరుగుతుంది అనుకుంటున్న ఎయిర్పోర్టుకు మెట్రో రెండో దశ శంకుస్థాపన సభలో కేసీఆర్ ఓ మాట అన్నారు....
ఒక్క క్షణం కళ్లు మూసుకోండి. ఇప్పుడు 70 ఏండ్లున్న మధ్య తరగతి వ్యక్తి చిన్న తనాన్ని గుర్తు చేసుకుంటే.. కరెంట్ లేకుండా గ్యాసు నూనెతో మిణుకు మిణుకుగా వెలిగే గుడ్డి దీపం వెలుగు కన్పిస్తోంది. ఫోన్ సౌకర్యం లేకుండా.. చావు,బతుకుల సమాచారం రావాలంటే మనిషే రావాలి. అది వస్తే సైకిల్పై లేకుంటే...